తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆసరా పింఛన్లకు నిధుల మంజూరు - telangana latest news

రాష్ట్ర ప్రభుత్వం.. ఆసరా పింఛన్ల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.2,931 కోట్ల 17 లక్షల విడుదలకు అనుమతిచ్చింది.

released aasara pensions funds
ఆసరా పింఛన్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

By

Published : Dec 21, 2020, 7:01 PM IST

ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

చివరి త్రైమాసికం చెల్లింపుల కోసం రూ.2 వేల 931 కోట్ల 17 లక్షల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

ABOUT THE AUTHOR

...view details