తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆసరా పింఛన్లకు నిధుల మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం.. ఆసరా పింఛన్ల కోసం నిధులు మంజూరు చేసింది. రూ.2,931 కోట్ల 17 లక్షల విడుదలకు అనుమతిచ్చింది.

By

Published : Dec 21, 2020, 7:01 PM IST

released aasara pensions funds
ఆసరా పింఛన్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

చివరి త్రైమాసికం చెల్లింపుల కోసం రూ.2 వేల 931 కోట్ల 17 లక్షల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

ABOUT THE AUTHOR

...view details