దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ
Published : May 3, 2021, 11:45 AM IST
Published : May 3, 2021, 11:45 AM IST
|Updated : May 3, 2021, 1:41 PM IST
11:44 May 03
దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ
దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.