తెలంగాణ

telangana

దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ

By

Published : May 3, 2021, 11:45 AM IST

Published : May 3, 2021, 11:45 AM IST

Updated : May 3, 2021, 1:41 PM IST

Government orders probe into Devarayanjal Sitaramaswamy temple land grabs
దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ

11:44 May 03

దేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ

దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయ భూకబ్జాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. మాజీమంత్రి ఈటల, ఇతరుల ఆక్రమణలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇవీచూడండి:నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల

Last Updated : May 3, 2021, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details