తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - telangana news

రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాయు, రైలు మార్గాల ద్వారా ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపిస్తోంది.

oxygen tankers
రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

By

Published : Apr 28, 2021, 5:37 PM IST

రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాయు, రైలు మార్గాల ద్వారా ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపిస్తోంది. ఆ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపుకున్న తర్వాత తిరిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకువస్తారు. తిరుమలగిరి ఏఓసీ సెంటర్‌ నుంచి ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను రైలు మార్గం ద్వారా ఒడిశాకు తీసుకువెళ్తున్న వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్‌ అందిస్తారు.

రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABOUT THE AUTHOR

...view details