తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2019, 8:58 AM IST

ETV Bharat / city

నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్​కు వచ్చిన రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు... గవర్నర్​ ఇవాళ రాత్రి విందు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, శాసనమండలి, శాసనసభ సభాపతులు, మంత్రులు, అధికారుల హాజరుకానున్నారు.

నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు
నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ గౌరవార్థం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఇవాళ రాజ్​భవన్​లో విందు ఇవ్వనున్నారు. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్​, శాసనమండలి ఛైర్మెన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details