తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.53 వేల పైకి చేరింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

By

Published : Mar 19, 2022, 10:18 AM IST

Gold Price Today: గత వారం భారీగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,170గా ఉంది. కిలో వెండి ధర రూ.69,845 వద్ద కొనసాగుతోంది.Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 53,170గా, కేజీ వెండి ధర రూ.69,845గా ఉంది.


Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర రూ.53,170 కాగా.. కిలో వెండి ధర రూ.69,845.


స్పాట్​ గోల్డ్ ధర ఎంతంటే..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్​ గోల్డ్ ధర ధర 1,932 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 25 డాలర్లుగా ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details