ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్ జిల్లా పొతంగల్లో తొలగించుకుని హైదరాబాద్లో చేర్చుకున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన నివేదిక పంపారు. ఎమ్మెల్సీ కవిత ఓటుహక్కు విషయమై భాజపా ఫిర్యాదు నేపథ్యంలో... జీహెచ్ఎంసీ కమిషనర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఈసీకి నివేదిక పంపారు.
'ఓటుహక్కును హైదరాబాద్కు మార్చుకున్న కవిత' - జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020
ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు మార్చుకున్నట్టు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్... రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. భాజపా ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల అధికారిని ఎస్ఈసీ వివరణ కోరింది.
కవిత ఓటుహక్కు హైదరాబాద్కు మార్చుకున్నారు: లోకేష్ కుమార్
Last Updated : Dec 2, 2020, 9:53 PM IST