తెలంగాణ

telangana

ETV Bharat / city

భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కమిటీని ప్రకటించిన గీతామూర్తి - తెలంగాణ రాజకీయ వార్తలు

భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కమిటీని.. అధ్యక్షురాలు గీతామూర్తి ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా నలుగురు, ప్రధాన కార్యదర్శులుగా ఇద్దరు, అధికార ప్రతినిధులుగా ఆరుగురికి అవకాశం కల్పించారు.

bjp mahila morcha state committee
భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కమిటీని ప్రకటించిన గీతామూర్తి

By

Published : Dec 31, 2020, 8:32 PM IST

భాజపా మహిళా మోర్చా పూర్తిస్థాయి కమిటీని.. రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ప్రకటించారు. తెలంగాణలో మహిళలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే అజెండాగా నూతన కమిటీ పనిచేస్తోందన్నారు. 2023లో భాజపా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

  • ఉపాధ్యక్షులు: నాగపరిమళ, మాలతీ లత ఎప్ప, బండల పద్మావతి, పల్లె వీణారెడ్డి
  • ప్రధాన కార్యదర్శులు: బి.సులోచన, కళ్యాణం గీతారాణి
  • కార్యదర్శులు: శ్యామలగౌడ్‌, జి.సుధారెడ్డి, కర్రెద్దుల ఉషారాణి, జ్యోతి
  • కోశాధికారి: సి.గోదావరి అంజిరెడ్డి
  • సహ కోశాధికారి: ఉప్పల రాజ్యలక్ష్మి
  • కార్యాలయ కార్యదర్శి: తోకల ఉమారాణి యాదవ్‌
  • సహాయ కార్యదర్శి: సామ్రాజ్యలక్ష్మి
  • అధికార ప్రతినిధులు: గడ్డం సునంద రెడ్డి, తక్కుళ్లపల్లి శ్రీదేవి, షహజాది, గుర్రాల నిర్మలారెడ్డి, రోజా రమణి, యమునా పాఠక్‌

ABOUT THE AUTHOR

...view details