తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ విమానాశ్రయం నుంచి నవంబర్ నెలలో 1,39,685 మంది రాకపోకలు సాగించినట్లు డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు. విమాన సర్వీసులు 14 శాతం పెరిగినట్లు చెప్పారు.

By

Published : Dec 4, 2020, 2:25 PM IST

flight-passengers-high-in-november-at-vizag-airport
ఆ విమానాశ్రయంకు ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ విమానాశ్రయం నుంచి నవంబర్ నెలలో 1,39,685 మంది రాకపోకలు సాగించినట్లు డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు. అక్టోబరులో పోల్చితే 16 శాతం ప్రయాణికుల వృద్ధి కనిపించినట్లు చెప్పారు.

మరోవైపు విమాన సర్వీసులు 14 శాతం పెరిగాయన్నారు. డిసెంబరులో మరింత వృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

నవంబర్ గణాంకాలు

విమాన సర్వీసులు ప్రయాణికులు
దేశీయ 1175 67,344(రాక) 71,628(పోక)
అంతర్జాతీయ 8 689(రాక) 24(పోక)

ఇవీ చదవండి:కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details