Elephants attack: ఏపీలోని విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి పూట గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అర్ధరాత్రి సమయంలో ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీశారు.
Elephants attack: అర్ధరాత్రి ఏనుగుల దాడి... రెండు ఆవులు మృతి..
Elephants attack: ఏపీలోని విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి సమయంలో గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి.
Elephants attack
అధికారులు వెంటనే స్పందించి... తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. మృతి చెందిన ఆవులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: