Earthquake in Srikakulam: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్సాహిబ్ పేట, పురుషోత్తపురం, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంలోనూ మూడు సార్లు భూమి కంపించింది.
Earthquake fear: ఆ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు - శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు
Earthquake in Srikakulam: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
![Earthquake fear: ఆ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు Earthquake in Srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14098837-833-14098837-1641354830732.jpg)
శ్రీకాకుళంలో భూకంపం
భూ ప్రకంపనలతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలు భయాందోళనకు గురై... ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదీచదవండి:Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే'