తెలంగాణ

telangana

ETV Bharat / city

అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం - అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

By

Published : Mar 26, 2022, 1:29 PM IST

13:24 March 26

అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

అరుణాచల్​ప్రదేశ్​లో భూకంపం సంభవించిది. అరుణాచల్​ప్రదేశ్​లోని పొంగిన్​కు ఉత్తర ప్రాంతంలో 1,174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్​పై 5.1గా నమోదైనట్లు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details