తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2022, 1:59 PM IST

ETV Bharat / city

earthquake: కంపించిన భూమి.. భయాందోళలో ప్రజలు

Earthquake: ఏపీలోని నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

earthquake
earthquake

earthquake: కంపించిన భూమి.. భయాందోళలో ప్రజలు

Earthquake: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఉదయం 5 గంటల సమయంలో భూమి ఐదు సెకన్లపాటు కంపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని సామగ్రి కిందపడటం.. మంచాలు కదలడంతో అంతా బయటకు వచ్చారు. కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్‌, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details