రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న సందర్భంగా.. ప్రభుత్వం బదిలీలకు తెరలేపింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బదిలీలు చేసింది.
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీల బదిలీ - తెలంగాణ తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వం బదిలీలకు తెరతీసింది. 15 మంది డీఎస్పీలను బదిలీ చేసింది.
![రాష్ట్రంలో 15 మంది డీఎస్పీల బదిలీ telangana police news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9546442-549-9546442-1605366463115.jpg)
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీల బదిలీ