తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధరణి' కోసం రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి స్థాయి శిక్షణ - bharani website details

దసరా నుంచి ప్రారంభం కానున్న ధరణి వెబ్​సైట్​ కోసం రెవెన్యూ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్లు చేసే తహసీల్దార్​ నుంచి ధరణి ఆపరేటర్ల వరకు శిక్షణ ఇవ్వనుంది.

dharani training to all revenue employees
dharani training to all revenue employees

By

Published : Sep 29, 2020, 1:13 PM IST

కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు సైతం తహసీల్దార్లే చేసేలా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. దసరా నుంచి ధరణి ప్రారంభమవుతున్న దృష్ట్యా.... ఆ లోగానే అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్​తో పాటు డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్లకు కూడా శిక్షణ ఇస్తారు.

శిక్షణ కోసం వారి వివరాలతో కూడిన జాబితా అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దసరాలోగా శిక్షణ పూర్తి చేయడంతో పాటు నమూనా ట్రయల్స్ కూడా నిర్వహించి రిజిస్ట్రేషన్లు, ధరణి నిర్వహణపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి: ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details