తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 8:18 PM IST

Updated : Dec 10, 2019, 9:13 PM IST

ETV Bharat / city

దిల్లీకి వెళ్లిన సీపీ సజ్జనార్​.. రేపు సుప్రీం విచారణకు హాజరు

cp sajjanar
cp sajjanar

20:16 December 10

దిల్లీకి వెళ్లిన సీపీ సజ్జనార్​.. రేపు సుప్రీం విచారణకు హాజరు

    దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేసు విచారణకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ దిల్లీకి వెళ్లారు. న్యాయవాదులకు పూర్తి సమాచారం ఇచ్చి స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. 

దిశ హత్యాచారం, ఎన్​కౌంటర్ ఘటనపై నాలుగు రోజుల పాటు జాతీయ మానవహక్కుల సంఘం చేసిన విచారణ ముగిసింది. హైదరాబాద్ వచ్చిన బృందం పూర్తి వివరాలను సేకరించి ఓ నివేదిక తయారుచేసినట్లు సమాచారం. 
 

Last Updated : Dec 10, 2019, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details