తెలంగాణ

telangana

ETV Bharat / city

'శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి' - ex gratia for srisailam power plant fire accident victims

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఘటనపై విచారణ వేగవంతం చేయాలని కోరారు.

cpi state secretary demands one coe ex gratia for srisailam victims
'శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'

By

Published : Aug 22, 2020, 3:22 PM IST

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రం అగ్నిప్రమాద ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దశాబ్దాలుగా వెలుగులు అందిస్తున్న విద్యుత్​ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు. కారణాలపై విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

'శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details