తెలంగాణ

telangana

ETV Bharat / city

'టికెట్​లు అమ్ముకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు'

కార్వాన్​ నియోజకవర్గ పరిధిలోని లంగర్​హౌస్​ కార్పొరేటర్ టికెట్​ను అమ్ముకున్నారని ఆశావహురాలు పద్మ యాదవ్ ఆరోపించారు. ముందుగా తనకు టికెట్ కేటాయించినప్పటికీ... డబ్బులు ఇవ్వనందున వేరే వాళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Nov 21, 2020, 5:47 AM IST

corporator candidate fire on trs karwan incharge tajur jeevan singh
'టికెట్​లు అమ్ముకొని కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు'

ముందు టికెట్​ ప్రకటించి... వేరే వాళ్లకు అమ్ముకోవడం అన్యాయమని లంగర్​హౌస్​ తెరాస కార్యకర్త పద్మయాదవ్​ అన్నారు. కార్వాన్ తెరాస ఇంఛార్జ్​ ఠాకూర్​ జీవన్ సింగ్​... రూ.10 లక్షలు ఇవ్వనందున... తనకు ముందుగా ప్రకటించిన టికెట్​ను భూపతిరెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై అగ్రమేతలు పునరాలోచించాలని, డబ్బుల కోసం ఇలా సీట్లు అమ్ముకొని జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details