రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 133 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు చొప్పున ఈ మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 4,484కు చేరింది. శుక్రవారం 9 మంది మరణించగా మొత్తం సంఖ్య 174కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 133 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4,484కు చేరింది.
![రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు corona cases in telangana raised very rapidly and death toll increased](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7593994-878-7593994-1591982664343.jpg)
రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటివరకు 2వేల 278 మంది డిశ్చార్జ్ కాగా.. 2వేల 32 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.