రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఒకరు మరణించారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,94,469 మంది మహమ్మారి బారిన పడ్డారు.
రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు.. ఒకరు మృతి - today corona deaths in telangana is 1
తెలంగాణలో తాజాగా మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో వైరస్ సోకి ఇప్పటివరకు 1,599 మంది మరణించారు.
![రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు.. ఒకరు మృతి corona cases and deaths in telangana today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10443832-40-10443832-1612064693116.jpg)
తెలంగాణలో కరోనా కేసులు
వైరస్ సోకి రాష్ట్రంలో ఇప్పటివరకు 1,599 మంది మృతి చెందగా.. మరో 276 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి వైరస్ బారి నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,90,630కి చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 2,240 కరోనా యాక్టివ్ కేసులుండగా.. 828 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 28 కరోనా కేసులు నమోదయ్యాయి.