తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 3:32 PM IST

Updated : Oct 27, 2019, 8:03 PM IST

ETV Bharat / city

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి : కేసీఆర్

cm kcr

15:29 October 27

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రేపు హైకోర్టుకు ఇవ్వనున్న నివేదికపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఉన్నతాధికారులతో కలిసి సమాలోచనలు జరిపారు. కార్మిక సంఘాలతో శనివారం జరిపిన చర్చల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.  చర్చలు అసంపూర్తిగా ముగిసిన విధానాన్ని తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చాలా ఓపికపట్టామని కేసీఆర్‌ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. 
 

Last Updated : Oct 27, 2019, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details