వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి
Published : Nov 1, 2020, 3:32 PM IST
Published : Nov 1, 2020, 3:32 PM IST
|Updated : Nov 1, 2020, 5:00 PM IST
వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి
15:30 November 01
వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎర్రవల్లి తరహాలో వాసాల మర్రిని అభివృద్ధి చేస్తానన్నారు.
Last Updated : Nov 1, 2020, 5:00 PM IST