తెలంగాణ

telangana

వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి

By

Published : Nov 1, 2020, 3:32 PM IST

Published : Nov 1, 2020, 3:32 PM IST

Updated : Nov 1, 2020, 5:00 PM IST

వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి
వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి

15:30 November 01

వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. నిన్న వాసాలమర్రిలో పర్యటించిన సీఎం రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎర్రవల్లి తరహాలో వాసాల మర్రిని అభివృద్ధి చేస్తానన్నారు.

ఇదీ చూడండి:18 ప్రశ్నలతో బండి సంజయ్​కు మంత్రి హరీశ్ రావు లేఖ

Last Updated : Nov 1, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details