తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎం జగన్​ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు - cinema producers met cm jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను పలువురు సినీ నిర్మాతలు కలిశారు. హుద్ హుద్ సమయంలో సినీ పరిశ్రమ నిధులు సేకరించిన విషయాన్ని నిర్మాతలు జగన్​కు గుర్తు చేశారు.

cinema producers met cm ys jagan
సీఎం జగన్​ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

By

Published : Feb 26, 2020, 10:05 PM IST

సీఎం జగన్​ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

ఏపీ సీఎం జగన్​ను​ సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, వల్లభనేని వంశీ కలిశారు. హుద్ హుద్ సమయంలో సినీ పరిశ్రమ నిధులు సేకరించిందని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఆ నిధులతో విశాఖలో తుపాను బాధితులకు ఇల్లు కట్టించామని నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ తెలిపారు. దాదాపు రూ.15 కోట్లతో 320 ఇళ్లు కట్టించినట్లు వెల్లడించారు. విశాఖలో గృహ సముదాయాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రావాలని కోరామని.. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details