తెలంగాణ

telangana

ETV Bharat / city

23న చెన్నై తాగునీటి కమిటీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాలు

By

Published : Dec 20, 2021, 4:22 PM IST

Updated : Dec 20, 2021, 4:55 PM IST

Chennai Drinking Water Committee meeting
చెన్నై తాగునీటి కమిటీ సమావేశం

16:20 December 20

తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై జరగనున్న చర్చ

Chennai drinking water committee meeting: కేఆర్​ఎంబీ ఆధ్వర్యంలో ఈ నెల 23 న చైన్నై తాగునీటి కమిటీ భేటీ కానుంది. తెలుగుగంగ ద్వారా చెన్నైకి నీటి సరఫరా అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. భేటీలో ఐదు రాష్ట్రాల అధికారులు, కేఆర్​ఎంబీ ప్రతినిధులు పాల్గొననున్నారు.

తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు హాజరు కానుండగా.. చెన్నైకి 15 టీఎంసీల తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కాగా వర్చువల్​ విధానంలో ఈ కమిటీ సమావేశం కావడం ఇది ఆరోసారి.

ఇదీ చదవండి:'ఓటర్‌ ఐడీ-ఆధార్‌ లింక్' బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Last Updated : Dec 20, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details