పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారుయ జీఎన్రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
వైకాపాను మళ్లీ గెలిపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు - ap today news
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలు వెళ్లాలని పెట్టాలని తెదేపా నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. విజయవాడ బెంజ్సర్కిల్లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.
chandra-fir