తెలంగాణ

telangana

ETV Bharat / city

గొల్లపూడి నిర్మొహమాటంగా చెప్పేవారు: కిషన్​రెడ్డి - central ministyer kishan reddy condolence to gollapudi

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి సంతాపం తెలిపారు.

central ministyer kishan reddy condolence to gollapudi
గొల్లపూడి నిర్మహమాటంగా చెప్పేవారు: కిషన్​రెడ్డి

By

Published : Dec 12, 2019, 3:17 PM IST

ప్రముఖ నటుడు, రచయిత, సంపాదకులు.. గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి ఎంత మంచి నటులో, అంతే గొప్ప రచయితగా మంత్రి కితాబిచ్చారు.
సామాజిక దృక్కోణంలో ఆయన రచనలు కొనసాగేవని కిషన్​రెడ్డి అన్నారు. సమాజంలో ఉన్న లోటుపాట్లను, పాలకుల తీరును.. నిర్మొహమాటంగా తన రచనలు, వ్యాఖ్యానాల్లో వ్యక్తం చేసేవారని కిషన్​రెడ్డి గుర్తు చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details