కేటీఆర్ను సీఎం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు... ముఖ్యమంత్రి చేసే వ్యక్తి మాట్లాడితే... తాను స్పందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
'కేటీఆర్ సీఎం'... ప్రచారంపై కిషన్రెడ్డి ఏమన్నారంటే? - మంత్రి కేటీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
కేటీఆర్ను సీఎం చేయాలని ఎవరో ఏదో మాట్లాడితే... నేనెందుకు స్పందిస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం చేసే వ్యక్తి ఆ విషయం మాట్లాడితే తాను స్పందిస్తానని స్పష్టం చేశారు.
'కేటీఆర్ సీఎం'... ప్రచారంపై కిషన్రెడ్డి ఏమన్నారంటే?
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రీజనల్ ఔట్ రిచ్ బ్యూరో ఆధ్వర్యంలో కోవిడ్ -19 టీకా అవగాహన కార్యక్రమంలో భాగంగా... కోవిడ్ -19 టీకా అవగాహన వాహనాలు ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని... పాత్రికేయులు అడిగిన అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరో ఏదో మాట్లాడితే... దానిపై స్పందించనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:అందరికీ టీకా కావాలంటే ఇంకా సమయం పడుతుంది: కిషన్ రెడ్డి
Last Updated : Jan 23, 2021, 8:37 PM IST