తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ... - పుస్తక ప్రదర్శన ప్రారంభం

తెలంగాణ కళాభారతిలో ఇవాళ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. 300 స్టాళ్లలో వివిధ పుస్తకాలు విక్రయించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. వారాంతపు రోజుల్లో 12 గంటలకే తెరుస్తారు. బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దల నుంచి మాత్రం 10 రూపాయలు వసూలు చేయనున్నారు.

నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ...
నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ...

By

Published : Dec 23, 2019, 7:37 AM IST

ఏటా ఓ పండగలా జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను... ఇవాళ గవర్నర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి జనవరి 1 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో 330 బుక్ స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఈసారి జరిగే 33వ జాతీయ పుస్తక ప్రదర్శనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న... హైదరాబాద్ బుక్‌ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌తో ఈటీవీ భారత్‌ ముఖాముఖి...

నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ...

ABOUT THE AUTHOR

...view details