తెలంగాణ

telangana

ETV Bharat / city

హుజూర్​నగర్ బరిలో భాజపా.. పోటీకి​ ముగ్గురి పేర్ల పరిశీలన.. - భాజపా కోర్​ కమిటీ సమావేశం ప్రారంభం

భాజపా కార్యాలయంలో పార్టీ కోర్​ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ హుజూర్​నగర్​ ఉపఎన్నిక అభ్యర్థిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించింది.

భాజపా కోర్​ కమిటీ సమావేశం ప్రారంభం

By

Published : Sep 24, 2019, 12:04 PM IST

Updated : Sep 24, 2019, 12:22 PM IST

హైదరాబాద్​ భాజపా కార్యాలయంలో పార్టీ కోర్​ కమిటీ సమావేశమైంది. హుజూర్​నగర్​ ఉపఎన్నిక అభ్యర్థిగా ముగ్గురి పేర్లను అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించింది. అనంతరం మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ​జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, భాజపా నేతలు గరికపాటి, చంద్ర శేఖర్, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, మనోహర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర నేతలు పాల్గొన్నారు.

భాజపా కోర్​ కమిటీ సమావేశం ప్రారంభం
Last Updated : Sep 24, 2019, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details