తెలంగాణ

telangana

'చిత్రకళతో మన సంస్కృతిని నేటి తరానికి అందించవచ్చు'

చిత్రకళ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయలను నేటి తరానికి అందించవచ్చని మహిళా పారిశ్రామికవేత్త పద్మజా రాణి అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆర్ట్‌ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు హరిశ్రీనివాస్‌ తను రూపొందించిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

By

Published : Feb 21, 2020, 3:20 PM IST

Published : Feb 21, 2020, 3:20 PM IST

art exhibition at banjara hills in hyderabad
'చిత్రకళతో మన సంస్కృతిని నేటి తరానికి అందిచవచ్చు'

నేటి తరం తెలుగు సంప్రదాయాన్ని మర్చిపోతోందని, వాటిని ఈ తరానికి అందించాల్సిన అవసరం ఉందని మహిళా పారిశ్రామికవేత్త పద్మజా రాణి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో అపొర్టబుల్​ పేరిట ఏర్పాటు చేసిన చిత్రకళాప్రదర్శలో పాల్గొన్నారు.

చిత్రకళ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి అందిచ్చవచ్చని పద్మజా రాణి తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన నిధిలో కొంత పేద విద్యార్థుల కోసం వినియోగిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

'చిత్రకళతో మన సంస్కృతిని నేటి తరానికి అందిచవచ్చు'

ABOUT THE AUTHOR

...view details