AP Corona Cases: ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,752మందికి కరోనా పరీక్షలు చేయగా.. 141 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి మరో 165 మంది బాధితులు కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
AP Corona Cases: ఏపీలో కొత్తగా 141 కొవిడ్ కేసులు, రెండు మరణాలు - AP Corona cases updates
AP Corona Cases: ఏపీలో కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 1,073 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
AP Corona cases