తెలంగాణ

telangana

ETV Bharat / city

సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్

By

Published : Aug 14, 2020, 3:45 PM IST

Updated : Aug 14, 2020, 5:24 PM IST

AP EAMCET NEWS
సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్

15:43 August 14

సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, సెప్టెంబరు 28 నుంచి 30 వరకు పీజీఈసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్ 1న ఎడ్‌సెట్, లాసెట్‌, అక్టోబరు 2 నుంచి 5 వరకు ఏపీపీఈసెట్‌ నిర్వహిస్తామన్నారు. 

ఇవీచూడండి:ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం!

Last Updated : Aug 14, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details