తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2020, 11:55 AM IST

ETV Bharat / city

'అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం'

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నియమించింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్​ రామచంద్రమోహన్​కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం
అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్​కు బాధ్యతలు అప్పగించింది.

ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయనను ఏపీ దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. కొత్త రథం నిర్మాణం సహా ఇతర పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకురావాలని సూచించారు. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాల్సిందిగా రామచంద్ర మోహన్‌కు చెప్పారు.

ఇవీ చూడండి:ఆన్‌లైన్‌ అగాధంలో చదువులు- గాడిన పడేనా!

ABOUT THE AUTHOR

...view details