తెలంగాణ

telangana

ETV Bharat / city

వంగపండు జానపద పురస్కారాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం - జానపద గాయకుడు వంగపండు తాజా వార్తలు

ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు జ్ఞాపకార్థం ఏపీ ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏటా ఆయన వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.

vangapandu
వంగపండు జానపద పురస్కారం

By

Published : Mar 25, 2021, 8:15 PM IST

ఏపీ ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details