తెలంగాణ

telangana

ETV Bharat / city

లోన్​యాప్​లపై ప్రత్యేక‌ దృష్టి పెడతాం: ఏపీ డీజీపీ‌ - డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా వార్తలు

మొబైల్ లోన్ యాప్‌లో మహిళా బాధితులే అధికంగా ఉన్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరారు.

ap dgp
ap dgp

By

Published : Dec 22, 2020, 10:52 PM IST

లోన్​ యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. ఈ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.

మొబైల్‌ లోన్‌ యాప్‌లో మహిళా బాధితులే ఎక్కువగా ఉన్నారన్నారని పేర్కొన్నారు. నోయిడా, దిల్లీ, గురుగావ్‌ నుంచి ఎక్కువగా యాప్‌ల నిర్వహణ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.

ఇదీ చదవండి:కదులుతున్న డొంక... లోన్​యాప్‌లో చైనీయుల హస్తం

ABOUT THE AUTHOR

...view details