తెలంగాణ

telangana

ఇరవై రోజుల్లోనే కోటికి పైగా ఆదాయం

By

Published : Mar 9, 2021, 10:44 PM IST

ఏపీలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం రూ.1.12 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.

annavaram-temple-hundi-counting-in-east-godavari-district in Ap
ఇరవై రోజుల్లోనే కోటికి పైగా ఆదాయం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించారు. ఆలయ ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇరవై రోజుల్లో రూ.1.12 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 348 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:అప్పీల్‌కు వెళ్లేందుకు 6 వారాలు తీర్పు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details