తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం - ఏపీ వార్తలు

ఏపీలోని నెల్లూరు జిల్లా అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. గణతంత్ర వేడుకలకు ఆహ్వానించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

anam-ram narayanareddy fires on Nellore district officials
వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం

By

Published : Jan 27, 2021, 5:13 PM IST

వైకాపా ఎమ్మెల్యేగా గెలిచాక చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడనని అన్నారు.

అధికారుల తీరుపై తాడో పేడో తేల్చుకుంటానని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా పంపకపోవడం దారుణమన్నారు.

ఇదీ చదవండి:ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు

ABOUT THE AUTHOR

...view details