పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుల్లో ఒకరు మృతి చెందారు. విద్యానగర్కు చెందిన శ్రీధర్(45).. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఏలూరు: అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి - ఏలూరు ఘటనలో ఒకరు మృతి తాజా వార్తలు
ఏలూరులో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణించాడని బంధువులు ఆరోపించారు.
![ఏలూరు: అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి eluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9786809-575-9786809-1607264595162.jpg)
eluru
తీవ్ర అస్వస్థతో ఉదయమే ఆసుపత్రిలో చేరిన శ్రీధర్కు... వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణించాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి :ఏలూరులో ఏం జరుగుతోంది?... ప్రజల అస్వస్థతకు కారణమేంటి?