తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్​ కేసులు - ఏపీలో కరోనా మరణాలు

ఏపీ గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2157కు చేరింది. ఇవాళ 60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ap cases
ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్​ కేసులు

By

Published : May 15, 2020, 12:48 PM IST

ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2157కు చేరింది. చిత్తూరు జిల్లాలో 14, నెల్లూరు 14, కృష్ణా 9, కర్నూలు 8, కడప 2, అనంతపురంలో 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఎటువంటి మరణాలు లేవని... 60 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 857 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించింది.

జిల్లాల వారిగా వివరాలు

ABOUT THE AUTHOR

...view details