తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

By

Published : Jun 7, 2020, 9:34 PM IST

Updated : Jun 7, 2020, 9:50 PM IST

telangana corona cases total
telangana corona cases total

21:33 June 07

రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం అత్యధికంగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డిలో 12మందికి కరోనా సోకింది.  

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 3,650 కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,742 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 137కి చేరింది.  

జిల్లాలు కేసులు
జీహెచ్‌ఎంసీ 132
రంగారెడ్డి 12
మేడ్చల్‌ 03
యాదాద్రి 02
సిద్దిపేట 01
మహబూబాబాద్‌ 01
సంగారెడ్డి 01
కరీంనగర్‌ 01
నాగర్‌కర్నూల్ 01
మొత్తం 154
Last Updated : Jun 7, 2020, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details