అశోక్ హాజరవుతారా? లేదా?
ఐటీ గ్రిడ్స్ సంస్థ కేసులో పురోగతి కరవైంది. కంపెనీ సీఈఓ అశోక్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా... ఇంత వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఉదయం నుంచి దర్యాప్తు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయన చెబితే తప్ప ఏం జరిగిందనేది తెలిసే అవకాశం లేదు.
ఐటీ గ్రిడ్స్ కేసులో సిట్ దర్యాప్తు
ఇవీ చూడండి:నకిలీ వీసాలు ఎక్కడివి?
Last Updated : Mar 13, 2019, 5:51 PM IST