తెలంగాణ

telangana

ETV Bharat / city

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని - ఆదిలాబాద్​లో జువైనల్​ చట్టంపై శిక్షణ

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జువైనల్​, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

judge mg priyadarshini
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని

By

Published : Dec 20, 2019, 1:04 PM IST

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జువైనల్​, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాల పనితీరు, అమలుచేసే విధానం, ఇతర జాగ్రత్తలపై పోలీసులకు ప్యానెల్​ న్యాయవాదులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు, సీనియర్​ సివిల్​ జడ్జి ఉదయ భాస్కర్​, జూనియర్​ సివిల్​ జడ్జి అరుణకుమారి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ప్రసాద్​, బార్​ అసోసియేషన్​ అధ్యక్షులు మోహన్​ సింగ్​, డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని

ఇవీచూడండి: ఉన్నావ్ కేసు: కుల్​దీప్​ సెంగార్​కు నేడే శిక్ష ఖరారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details