ఆదిలాబాద్ రిమ్స్ కళాశాల ఎదుట భాజపా ఆందోళన చేపట్టింది. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్... పార్టీ శ్రేణులతో కలిసి డైరెక్టర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఈటల వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ సోయం... కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం - ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట భాజపా నిరసన
ఆదిలాబాద్ రిమ్స్ కళాశాల డైరెక్టర్ ఛాంబర్ ముదు భాజపా నాయకులు బైఠాయించి... నిరసన తెలిపారు. మంత్రి ఈటల వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు.
![కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం adilabad mp soyam bapurao fire on government failure in corona prevention](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7720290-thumbnail-3x2-bjp.jpg)
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం