Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,300 పెరిగి ప్రస్తుతం రూ. 53,830 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.59,538 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,830 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,538వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,538 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,830 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,538 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,830 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,538 వేల వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,780 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.20 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ:బిట్కాయిన్ విలువ రూ.62,027 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ రూ.20,50,192 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్కాయిన్ | రూ.20,50,192 |
ఇథీరియం | రూ.1,62,279 |
టెథర్ | రూ.84.66 |
బినాన్స్ కాయిన్ | రూ.27,103 |
యూఎస్డీ కాయిన్ | రూ.85.69 |