తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. విజయవాడ, హైదరాబాద్​లో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర గురువారం తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

By

Published : Sep 1, 2022, 10:50 AM IST

Gold Rate Today In Hyderabad and Vijayawada
Gold Rate Today In Hyderabad and Vijayawada

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.550 తగ్గి ప్రస్తుతం రూ.52,000 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.2000కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.53,205 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,000గా ఉంది. కిలో వెండి ధర రూ.53,205 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.53,205గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.53,205 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.53,205 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1703 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 17.72 డాలర్ల వద్ద ఉంది.
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.52 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..బిట్​కాయిన్ విలువ రూ.26,955 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,94,497 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.15,94,497
ఇథీరియం రూ.1,23,449
టెథర్ రూ.79.51
బినాన్స్​ కాయిన్ రూ.22,985
యూఎస్​డీ కాయిన్ రూ.79.51

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 260 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం 58 వేల 270 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 75 పాయింట్లకుపైగా కోల్పోయి 17 వేల 600 వద్ద కొనసాగుతోంది. బజాబ్​, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్, టైటాన్, ఎస్​బీఐ, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా.. డాక్టర్​ రెడ్డీస్, పవర్ గ్రిడ్​, హెడ్​ఎఫ్​సీ బ్యాంక్​, కొటాక్ బ్యాంక్ సహా పలు షేర్లు​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి

తగ్గిన 'కాఫీ డే' అప్పులు.. పూర్వ వైభవం తిరిగి వచ్చేనా!

ABOUT THE AUTHOR

...view details