Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.100మేర వృద్ధి చెందింది. కిలో వెండి రూ.539కిపైగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,731గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,640గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,640గా ఉంది. కిలో వెండి ధర రూ.65,731 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,731గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,640 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,731వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,640 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,731వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,896 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.80 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.