Gold price today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధర స్థిరంగా ఉంది. ఆదివారం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 52 వేల 680 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం రూ.63,140గా ఉన్న కిలో వెండి ధర రూ. 160 పెరిగి రూ. 63,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ. 52,680గా ఉంది. కిలో వెండి ధర రూ.63,300 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,680 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,300గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,300 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,300 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 1,846 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.79 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.9.83, డీజిల్ ధర రూ.7.67 మేర తగ్గాయి. దీంతో ఆదివారం లీటరు పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.80కు చేరింది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41 నుంచి రూ.96.72కు దిగొచ్చింది. డీజిల్ ధర రూ.96.67 నుంచి రూ.89.62కు తగ్గింది.
Cryptocurrency Price in India:క్రిప్టోకరెన్సీల్లో..బిట్కాయిన్ విలువ రూ.1216 పెరిగి రూ.23,87,478కు చేరింది. ఈ నేపథ్యంలో ఇథీరియం, బినాన్స్ కాయిన్ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్కాయిన్ | రూ.23,87,478 |
ఇథీరియం | రూ.1,60,527 |
టెథర్ | రూ.81.60 |
బినాన్స్ కాయిన్ | రూ.25,732 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.72 |