తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - బిట్​ కాయిన్​ విలువ

Gold Rate Today: బంగారం ధర క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగింది. వెండి ధర రూ.1200కి పైగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి..

GOLD PRICE TODAY CRYPTO CURRENCY NEWS
GOLD PRICE TODAY CRYPTO CURRENCY NEWS

By

Published : May 5, 2022, 9:44 AM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.700కు పైగా ఎగబాకింది. కిలో వెండి రూ.1200కిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,623 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,250 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,250 గా ఉంది. కిలో వెండి ధర రూ.65,623 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,623 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,623 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,623 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,910 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.12 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.

  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

స్టాక్ మార్కెట్లు ఇలా:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 5305 పాయింట్లు పెరిగి 56,204 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి.. 16,489 వద్ద కొనసాగుతోంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.31,75,240
ఇథీరియం రూ.2,35,270
యూఎస్​డీ ​కాయిన్ రూ.80.12
టెథర్ రూ.80.11
బీఎన్​బీ కాయిన్​ రూ.32,320

ఇదీ చదవండి:వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. 20ఏళ్లలో ఇదే అత్యధికం

ABOUT THE AUTHOR

...view details