దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 షేర్ సూచీ సెన్సెక్స్లో పోర్ట్ఫోలియో మార్పులు, ఆర్బీఐ రూ. 10 వేల కోట్ల సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం, లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపిన నేపథ్యంలో నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2 పాయింట్ల పెరిగి 41, 683 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు వృద్ధి చెంది 12, 285 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
టాటా స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, వేదాంత, ఓఎన్జీసీ, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోటక్ బ్యంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు