ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు.. బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాలు, విదేశీ నిధుల ఉపసంహరణకు తోడు ఇన్ఫోసిస్ భయాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 38,896 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,569 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..