అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వాణిజ్యయుద్ధ భయాలు మళ్లీ కమ్ముకోవడమూ నష్టాలకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజి సూచీ- సెన్సెక్స్ 232 పాయింట్ల నష్టంతో 38,072 వద్ద కొనసాగుతోంది . జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజి సూచీ-నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 11,304 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో...
ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఐటీసీ బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఐసీసీ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.